HomeNewsAndhra Pradeshటీడీపీ, జనసేన నమావేశాలు.. పర్యవేక్షకులు వీరే !

టీడీపీ, జనసేన నమావేశాలు.. పర్యవేక్షకులు వీరే !

Published on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం-జనసేన పార్టీలు దూకుడు పెంచాయి. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తో పాటు పలు ప్రజా సమస్యలపై ఉమ్మడి జిల్లాల వారీగా టీడీపీ – జనసేన సమన్వయ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రెండురోజుల పాటు సమన్వయ సమావేశాలు కొనసాగనున్నాయి. జిల్లాల్లో జరిగే సమన్వయ సమావేశాలకు పర్యవేక్షణ నిమిత్తం రెండు పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున సీనియర్ నేతలు హాజరు కానున్నారు.
ఉమ్మడి జిల్లాలకు టీడీపీ-జనసేన పర్యవేక్షకులు వీరే..
1.శ్రీకాకుళం- వంగలపూడి అనిత, బొమ్మిడి నాయకర్.

  1. విజయనగరం- బుద్దా, కోన తాతారావు.
  2. తూ.గో- కొల్లు, శివ శంకర్.
  3. ప్రకాశం- దేవినేని ఉమ, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్.
  4. అనంత- ఎన్ఎండీ ఫరూక్, చిల్లపల్లి శ్రీనివాస రావు.
  5. ప.గో- నక్కా, యశస్వీ.
  6. కృష్ణా- బండారు సత్యనారాయణ మూర్తి చేగోండి సూర్య ప్రకాష్.
  7. కడప- సోమిరెడ్డి, నయూబ్ కమల్.
  8. చిత్తూరు- బీదా రవిచంద్ర, బోలిశెట్టి సత్య.
  9. విశాఖ- నిమ్మల, పడాల అరుణ.
  10. గుంటూరు- షరీఫ్, ముత్తా శశిధర్.
  11. నెల్లూరు- ఎన్ అమర్నాధ్ రెడ్డి, పితాని బాలకృష్ణ.
  12. కర్నూలు- కాల్వ, పెదపూడి విజయ్ కుమార్.
  13. టీడీపీ, జనసేన సమన్వయ సమావేశాల షెడ్యూల్..:
  14. ఈ నెల 29వ తేదీన శ్రీకాకుళం, విజయనగరం, తూ.గో, ప్రకాశం అనంత జిల్లాలు
  15. ఈ నెల 30వ తేదీన పశ్చిమ కృష్ణా, చిత్తూరు, కడప జిల్లాలు
  16. ఈ నెల 31వ తేదీన విశాఖ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాలు

Latest articles

More like this