HomeNewsకోర్ ఇంజనీరింగ్ చేస్తే మంచి ఉద్యోగావకాశాలు

కోర్ ఇంజనీరింగ్ చేస్తే మంచి ఉద్యోగావకాశాలు

Published on

సంప్రదాయ కంప్యూటర్ సెన్స్డ్ ఉద్యోగాలపై కృత్రిమ మేథ ప్రభావం చూపుతున్న నేపథ్యంలో, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ వంటి కోర్ ఇంజనీరింగ్ బ్రాంచీలకు ప్రాధాన్యం పెరుగుతోందని గీతం అధ్యక్షుడు మతుకుమల్లి శ్రీభరత్ అన్నారు. హెదరాబాద్ లోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ‘టన్నెలింగ్’పై బుధవారం నిర్వహించిన కార్యశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయనవిభ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కృత్తిము మేథ వల్ల కంప్యూటర్ సెన్స్డ్ ఉద్యోగాలపై క్రమంగా పడుతోందన్నారు. అదే సమయంలో మనదేశ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఏదున్నర లక్షల కోట్లను వెచ్చిస్తోందని చెప్పారు. వర్ధమాన ఇంజనీర్లకు ఇదో మంచి అవకాశమని, వారు ఎంచుకున్న ఇంజనీరింగ్ బ్రాంచలజి పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని, అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు. టన్నెలింగ్, భూగర్భంలో నిర్మాణాలు చేపట్టడంపై లోతెనై జ్ఞానాన్ని అందించే లక్ష్యంతో నిర్వహించి కార్యక్రమంలో పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ) భవిష్యత్తు ప్రణాళికలు, ప్రస్తుతం నవరత్న హోదా మహ మారబోతున్న విషయాన్ని ఆ సంస్థ జనరల్ మేనేజర్ (పరిశోధన, అభివృద్ధి) ఎస్.కె.చౌరిసియా చెప్పారు. ఈ కార్యక్ర ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, 2040 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారబోతోందని ఆశా వెలిబుచ్చారు. నవంబర్ నెలలో ఉత్తరాఖండ్ లోని సిల్క్యారా టన్నెల్ ప్రమాదం, అందులో చిక్కుకున్న వారిని కాపాడడానికి ప్రయత్నాలు, ఉపయోగించిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల గురించి ఆత్మీయ అతిథిగా పాల్గొన్న స్క్వాడ్రోన్ ఇన్ఫ్రా మెనింగ్ ఎండీ, ముఖ్య కార్యనిర్వహణాధికారి సిరియాక్ జోసెఫ్ వివరించారు.

ఆ సమయంలో ఎదురైన సవాళ్లు, సము తాము వాటిని అధిగమించిన తీరును తెలిపారు. రోజురోజుకు మారుతున్న సాంకేతికతపై పట్టు సాధించి, తమను ఆ ముందజంలో ఉంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. సొరంగాలు, భూగర్భ ప్రదేశాలకు సంబంధించిన జియోటెక్నికల్ తాము వాటిని అధిగమించిన తీరును తెలిపారు. రోజురోజుకు మారుతున్న సాంకేతికతని వట్టు సాధించి,ము హైదరాబాద్లోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా సలహాదారు ప్రొఫెసర్ డి.సి.రెడ్డి అందించారు. సిర్మానా అన్నెత చిక్కుకున్న వారిని రక్షించే కార్యక్రమంలో సిరియాక్ జోసెఫ్ పాత్రమ గీతం కోడ్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ రామశాస్త్రి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, ఇతర అతిథులను కూడా పరిచయం చేశారు. సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ అతిలేష్ దేవూగారి స్వాగతోపన్యాసం చేయగా మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ సి.శ్రీనివాస్ వందన సమర్పణ చేశారు. సింగరేణి కాలరీస్ పూర్వ డిజీఎం ఎంతనారాయణ, ఇన్లు ల్ట్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా) తెలంగాణ విభాగం పూర్వ అధ్యక్షుడు బ్రహ్మారెడ్డి ఈ విభాగాధిపతి ప్రొఫెసర్ ని గీతం రెసిడెంట్ డెరైక్టర్ జీఏసీఎస్ఆర్ వర్మ, పలువురు అధ్యాపకులు, కోర్ ఇంజనీరింగ్ విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిశ్రమ నిపుణుల నుంచి జ్ఞానాన్ని పొందడానికి, టన్నెరింగ్, భూగర్ప కట్టడాల అభివృద్ధిలో ఎదురయ్యే చిక్కులను అర్థం చేసుకోవడానికి ఈ వన్ ఓ వేదికగా ఉపయోగపడింది.

Latest articles

More like this