HomeNewsఆరుగ్యారంటీలకు దరఖాస్తు చేసుకోవాలి-యశస్వినిరెడ్డి

ఆరుగ్యారంటీలకు దరఖాస్తు చేసుకోవాలి-యశస్వినిరెడ్డి

Published on

ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారింటిల కోసం అర్హులైన అందరూ దరఖాస్తులు చేసుకోవాలనీ అన్నారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ 14వ వార్డులో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన అభయహస్తం ఆరు గ్యారింటిల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినీ రెడ్డి.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన అందరూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారింటిల సంక్షేమ పథకాల కొరకు దరఖాస్తులు చేసుకోవాలనీ ప్రభుత్వం చెప్పిన విధంగా ఆరు గ్యరింటిల లో రెండు గ్యారెంటీ లు మహిళలకు ఆర్టిసి బస్సులలో ఉచిత ప్రయాణం.అరోగ్య శ్రీ. పథాఖలు ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల లో అమలుపర్చడం జరిగిందనీ ఎవరైన అధికారులు కానీ లీడర్లు కానీ ఈ పథకం కొరకు డబ్బులు అడిగితే ఇయకుడదని ఎవరైన డబ్బులు అడిగితే నా దృష్టికి తీసుకు వస్తే వారిపై చర్యలు తీసుకుంటానని అన్నారు.

Latest articles

More like this