HomeNewsకాంగ్రెస్ సెకండ్ లిస్ట్ లో కీలక మార్పులు

కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ లో కీలక మార్పులు

Published on

తెలంగాణలో కాంగ్రెస్ రెండో జాబితాలో సీఈసీ స్వల్ప మార్పులు చేసింది. తెలంగాణ మలివిడత అభ్యర్థుల జాబితా ప్రకటన నేపథ్యంగా సాగిన కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ముగిసింది.వామపక్షాలకు కేటాయించే స్థానాలతో పాటు మొత్తం 11 స్థానాలు పెండింగ్‌లో ఉంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చౌహన్‌కు కాంగ్రెస్‌ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయన సూచనల మేరకే అభ్యర్థుల పేర్లను ప్రకటించనుంది.

కామారెడ్డి- రేవంత్ రెడ్డి

నిజామాబాద్ అర్బన్ – షబ్బీర్ అలీ

ఖమ్మం – తుమ్మల నాగేశ్వరరావు

పాలేరు- పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఖైరతాబాద్- విజయ రెడ్డి

అంబర్ పేట్ – రోహిన్ రెడ్డి

కూకట్ పల్లి- బండి రమేష్

ఎల్బీనగర్ – మధు యాష్కీ

తాండూరు – మనోహర్ రెడ్డి

వనపర్తి – మేఘా రెడ్డి

జడ్చర్ల- అనిరుధ్ రెడ్డి

నారాయణపేట్- ఎర్ర శేఖర్

దేవరకొండ – బాలు నాయక్

భువనగిరి- కుంభం అనిల్ కుమార్ రెడ్డి

సూర్యాపేట- పటేల్ రమేష్ రెడ్డి

మునుగోడు- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ఇల్లందు – కోరం కనకయ్య

ఆసిఫాబాద్ – శ్యామ్ నాయక్

ఆదిలాబాద్ – కంది శ్రీనివాస్ రెడ్డి

ఖానాపూర్ – ఎడమ బొజ్జు

బోథ్ – బాబు రావు రాథోడ్

కరీంనగర్ – సంతోష్ కుమార్

బాన్సువాడ ఏనుగు రవీందర్ రెడ్డి

హుస్నాబాద్ పొన్నం ప్రభాకర్

సిరిసిల్ల కేకే మహేందర్ రెడ్డి

చొప్పదండి మేడిపల్లి సత్యం

కోరుట్ల జువ్వాడి నర్సింగ్ రావు

జుక్కల్ లక్ష్మి కాంతారావు

ఎల్లారెడ్డి మదన్ మోహన్ రావు

వరంగల్ ఈస్ట్ కొండ సురేఖ

మహేశ్వరం కిచ్చన్నగారి లక్మారెడ్డి

శేరిలింగం పల్లి. జగదీశ్వర్ గౌడ్

Latest articles

More like this