HomeNewsAndhra Pradeshమూడోసారి విజయం నాదే.. కేశినేని నాని ధీమా

మూడోసారి విజయం నాదే.. కేశినేని నాని ధీమా

Published on

మూడోసారి పోటీ చేసి లోక్ సభలో అడు గుపెడతానని విజయవాడ ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎంఎస్ బేగ్ ను ఎమ్మె ల్యే చేసే బాధ్యత తనది చెప్పుకొచ్చా రు. విజయ వాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్ ఎస్ బేగ్ పుట్టినరోజు వేడుకల్లో విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆసక్తి కర కామెంట్స్ చేశారు. పశ్చిమ నియోజకవర్గ నుంచి ఎమ్మె స్ బేగ్ తండ్రి ఎంకే బేగ్ ప్రజాసేవలో ప్రజలకు దగ్గర మన్నల్నిపొందారని గుర్తు చేశారు. అదే విధంగా వారి కుటుంబం నుంచి వచ్చిన ఎంఎస్ బేగ్ ను ఆదరించాలని కోరారు. ఇదే పశ్చిమ నియోజక వర్గం నుంచి గత ఎన్నికల్లో తనకు మెజార్టీ వచ్చిందన్న నాని…. రేపు రానున్న 2024 ఎన్నికల్లో ఎంఎస్ బేగ్ ను చట్టసభల్లోకి పంపించబోతు న్నానంటూ కామెంట్స్ చేశారు. దానికి మీ అందరి సహకారం, ఆదరణ కావాలన్నారు.

Latest articles

More like this