HomeNewsAndhra Pradeshరిషికొండ పై సుప్రీం కోర్టులో విచారణ

రిషికొండ పై సుప్రీం కోర్టులో విచారణ

Published on

ఏపీలోని జగన్ ప్రభుత్వానికి రిలీఫ్ లభించింది. రిషికొండ పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. రిషి కొండ కేసులో జోక్యం చేసుకోలేమన్నారు సీజేఐ.. లింగమనేని పిటిషన్ ను తిరస్కరించింది సీజేఐ చంద్రచూడ్ నాయకత్వంలోని ధర్మాసనం.. రాజకీయాలకు ఇది వేదిక కాదు.. హైకోర్టులో, ఎన్జీటీ వద్ద కేసు పెండింగ్ లో ఉందని ధర్మాసనం పేర్కొంది.

Latest articles

More like this