HomeNewsరైతుబంధు పై రేవంత్ కీలక నిర్ణయం

రైతుబంధు పై రేవంత్ కీలక నిర్ణయం

Published on

తెలంగాణలో రైతుబంధు కొత్త మార్గదర్శకాలు

రైతుబంధు బడా భూస్వాములకు కట్

అధికారులు, ఉద్యోగులు, వీఐపీలకు షాక్

5 నుంచి 10 ఎకరాలకు పరిమితి

కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణయం

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు పథకంలో కీలక మార్పులు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. రైతుబంధు పథకాన్ని భూస్వాములు, బడా వ్యాపారులు, అధికారులు, ఉద్యోగులు, ప్రముఖులకు నిలిపి వేసే దిశగా కసరత్తు చేస్తోంది. ఇదే అంశమై త్వరలో మార్గదర్శకాలు జారీ కానున్నట్లు తెలుస్తోంది. వానా కాలం నుంచి కొత్త గైడ్ లైన్స్ అమలు చేయాలని భావిస్తోంది. రైతుబంధుకు 5 లేదా 10 ఎకరాల పరిమితి విధిస్తారని తెలుస్తోంది. సన్న, చిన్నకారు రైతులకు మాత్రమే రైతబంధు వర్తించేలా మార్గదర్శకాలను ఇప్పటికే రూపొందించినట్లుగా తెలిసింది.

Latest articles

More like this