HomeDevotionalఎర్రవల్లిలో KCR రాజశ్యామల యాగం

ఎర్రవల్లిలో KCR రాజశ్యామల యాగం

Published on

రాజశ్యామల యంత్రపూజలో కేసీఆర్‌ దంపతులు పాల్గొన్నారు. స్వరూపానందేంద్రతో కలిసి యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేశారు. రేపు రాజశ్యామల యాగం పూర్ణాహుతికి ముహూర్తం నిర్ణయించారు. శాస్త్రోక్తంగా కొనసాగుతుంది రాజశ్యామల సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం.. ఇవాళ రెండో రోజు యాగశాలలో రాజశ్యామల అమ్మవారు శివకామసుందరీ దేవి అలంకరణలో దర్శనం ఇచ్చారు. ఈ యాగంలో పాల్గొన్నారు తెలంగాణ, తమిళనాడు, ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 170 మంది ఉద్ధండులైన పండితులు.

Latest articles

More like this