HomeNewsరాజాసింగ్ సస్పెన్షన్ పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

రాజాసింగ్ సస్పెన్షన్ పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Published on

తెలంగాణలో ఒకవైపు ఎన్నికల హడావిడి నడుస్తోంది. అన్ని పార్టీలు అభ్యర్ధుల్ని ప్రకటించి..ప్రచారంలో బిజీగా ఉన్నాయి. అయితే, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్‌పై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు.రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేసే అంశం పార్టీ అంతర్గత అంశం అని తేల్చి చెప్పారు.రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేస్తే ఆయన పోటీ చేస్తారు.రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలుస్తున్నామన్నారు. అభ్యర్థులు ఎంపిక కాగానే లిస్ట్‌ను ప్రకటన చేస్తామని చెప్పుకొచ్చారు. రేపు సాయంత్రం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుందన్నారు.

Latest articles

More like this